- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కుత్బుల్లాపూర్ : పదిరోజుల క్రితం నాలాలో పడి గల్లంతైన వ్యక్తి మృతదేహంగా లభ్యమయ్యాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ బాలరాజు వెల్లడించారు. కుత్బుల్లాపూర్ గ్రామంలోని గణేష్ టవర్స్కు చెందిన మోహన్ రెడ్డి(48) సెప్టెంబర్ 25న స్థానికంగా ఉన్న ఓ వైన్స్లో మద్యం తాగివస్తూ ప్రమాదవశాత్తు నాలాలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది డీఆర్ఎఫ్ బృందంతో వెతుకుతూనే ఉన్నారు. మంగళవారం ఐడీపీఎల్ కాలనీ నాలాలో మట్టిలో ఓ మృతదేహమున్నట్లు గుర్తించారు. పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉండడంతో అతని వద్దనున్న ఐడీ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులు మోహన్ రెడ్డిగా గుర్తించారు. కాగా మోహన్ రెడ్డి మృతదేహం 11 రోజుల తర్వాత లభించింది.
Next Story