మృతదేహాలను భారత్‌కు తీసుకురావొచ్చు

by  |

ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు ఏదేని ప్రమాదంతో విదేశాల్లో మరణిస్తే, వారి మృతదేహాలు భారత్‌కు తెచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా ప్రభావం విపరీతంగా ఉండటంతో ఇటీవలే అనుమతులు కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. వైద్యారోగ్య శాఖ నియమాలను అనుసరించిన వారికే అనుమతి అని ప్రభుత్వం స్సష్టం చేసింది. ఏ దేశం నుంచి అయితే తీసుకువస్తున్నారో అక్కడ భారత ఎంబసీ అనుమతి తప్పక తీసుకోవాలని కేంద్రం తెలిపింది. అయితే కరోనా మూలంగా చనిపోతే
మాత్రం కేంద్రం అనుమతి నిరాకరించింది.

Tags: dead bodies, Indians, other countries, India,Central government orders


Next Story

Most Viewed