- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు ఏదేని ప్రమాదంతో విదేశాల్లో మరణిస్తే, వారి మృతదేహాలు భారత్కు తెచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా ప్రభావం విపరీతంగా ఉండటంతో ఇటీవలే అనుమతులు కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. వైద్యారోగ్య శాఖ నియమాలను అనుసరించిన వారికే అనుమతి అని ప్రభుత్వం స్సష్టం చేసింది. ఏ దేశం నుంచి అయితే తీసుకువస్తున్నారో అక్కడ భారత ఎంబసీ అనుమతి తప్పక తీసుకోవాలని కేంద్రం తెలిపింది. అయితే కరోనా మూలంగా చనిపోతే
మాత్రం కేంద్రం అనుమతి నిరాకరించింది.
Tags: dead bodies, Indians, other countries, India,Central government orders
Next Story