- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ భిశ్వభూషణ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే కొనసాగించాలని అందులో పేర్కొన్నారు. అయితే, ఇటీవలే ఈ విషయమై గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పించాల్సిందిగా ధర్మాసనం సూచించింది. దీంతో ఆయన రెండురోజుల క్రితం గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చి విషయాన్ని వివరించారు. దీంతో ఈ విషయమై పలువురు రాజ్యాంగ నిపుణులతో గవర్నర్ చర్చించి తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిస్తోంది. కాగా, ఎస్ఈసీ పునర్నియామక విషయమై ఏపీ ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే.
Next Story