- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: పోలీసుల వేధింపుతో కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం అత్తకు హోం మంత్రి మేకతోటి సుచరిత రూ.25 లక్షల సాయం ప్రకటించారు. సోమవారం ఆమె విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ… పోలీసులకు భయపడి బలవన్మరణానికి ఎవరూ పాల్పడొద్దని సూచించారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ… పోలీసులు తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని చెప్పారు.
Next Story