- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రూపాయికే లీటర్ పెట్రోల్ అనగానే వాహనదారులు బారులు తీరారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు, ఆదిత్య థాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆదివారం డోంబివలీ యువసేన రూపాయికే లీటర్ పెట్రోల్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో థాణేలోని ఓ పెట్రోల్ బంకులో వాహనదారులకు రూపాయికే లీటర్ పెట్రోల్ అందించారు.
ఈ విషయం కాస్తా సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో వాహనదారులు బంక్ ముందు బారులు తీరారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి. మరోవైపు మహారాష్ట్రలోనే అంబర్నాథ్ వింకో నకాలోని ఓ పెట్రోల్ బంక్లో లీటరు పెట్రోల్ రూ.50కే అందించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య వచ్చినవారికి ఇలా పెట్రోల్ అందజేశారు.
Next Story