- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆ మల్లన్న దేవునికి మొక్కుతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ తలసాని కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మట్లాడుతూ… గతంలో కొమురవెల్లిని గొల్ల కురుమలు మాత్రమే దర్శించుకునే వారని, నేడు అన్ని వర్గాల ప్రజలూ దర్శించుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దేవాలయాలకు మహర్దశ కలిగిందన్నారు.
Next Story