ఎన్‌కౌంటర్‌లో జవాను మృతి, నలుగురికి గాయాలు

by  |
ఎన్‌కౌంటర్‌లో జవాను మృతి, నలుగురికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ లేవేపురా ప్రాంతం వద్ద సీఆర్‌ఫీఎఫ్ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ సీఆర్‌ఫీఎఫ్ జవాన్ల మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లకు గాయాలైనట్టు కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. వారిని వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ కాల్పులను లష్కర్-ఈ- తోయిబా ఉగ్రవాదులు జరిపినట్టు ఆయన తెలిపారు.

Next Story

Most Viewed