- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ నేత అన్వర్ఖాన్ ఇంటిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ శివారు ప్రాంతమైన అరిభాగ్లో ఈ దాడి ఘటన చోటచేసుకుంది. ఈ ఉగ్రదాడిలో అన్వర్ ఖాన్ సురక్షితంగా బయటపడగా, ఆయన ఇంటి వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఉగ్రదాడి ఈరోజు ఉదయం సుమారు 11.30 గంటలకు దాడి జరిగినట్టు సమాచారం.
ఈ కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ను రమ్జీత్ రాజా గుర్తించినట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఉగ్రదాడి నేపథ్యంలో.. దాడి జరిగిన ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Next Story