- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : నగరంలోని చింతల్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ నుంచి ఇనుప రాడ్ల లోడుతో వస్తున్న లారీ.. చింతల్లోని మాంగళ్య షాపింగ్ మాల్ వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలోని లారీ బోల్తా పడింది. అయితే తెల్లవారు జాము కావడంతో రోడ్డు మీద ఎవరూ లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. లారీ రోడ్డుపై బోల్తా పడటంతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story