- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: ఈ నెల 8 నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో పాత పరీక్ష కేంద్రాలతో పాటు అదనపు కేంద్రాలను కేటాయించారు. విద్యార్థులకు కేటాయించిన కేంద్రాలను http://dcebhyderabad.webnode.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదనపు వివరాల కోసం హెల్ప్లైన్ నెంబర్ 040-29701474లో సంప్రదించాలని విద్యాశాఖ సూచించింది.
Next Story