- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా నగరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పవర్ లూమ్ కార్మికుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రోజాకు వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా వెళుతున్న సీఐటీయూ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ర్యాలీకి అనుమతి లేదని వారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాలీ చేసి తీరుతామని కార్మికులు భీష్మించారు.
Next Story