- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పాకిస్తాన్పై ఇండియా మిస్సైల్.. స్పందించిన యూఎస్
by Dishafeatures2 |
X
దిశ, వెబ్డెస్క్: పాక్పై ఇటీవల భారత మిసైల్ పడిన విషయం ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఓ పక్క రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం, మరో పక్క పాక్పై భారత్ మిస్సైల్ పడటం ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. భారత్ కూడా యుద్ధానికి తెరలేపుతుందా అన్న సందేహాలు వచ్చాయి. అయితే ఆ మిస్సైల్ ప్రమాదవశాత్తు పడిందని ఇప్పటికే ఇండియా క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ విషయంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ మిస్సైల్ లాంచ్ కేవలం ప్రమాదవశాత్తు జరిగిందని ఇప్పటికే భారతీయలు తెలిపారు. 'ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమే, మరెటువంటి ఉద్దేశం లేదని మా భారతీయ భాగస్వాములు తెలిపారు. ఈ విషయంపై మరింత సమాచారం కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖను కోరవచ్చు. దీనిపై మేము ఇంక చెప్పేదేమీ లేదు' అని యూఎస్ పేర్కొంది.
Next Story