పాదయాత్రలో షర్మిలకు షాక్.. చెప్పులు విసిరిన టీఆర్ఎస్ శ్రేణులు

by Disha Web Desk 19 |
పాదయాత్రలో షర్మిలకు షాక్.. చెప్పులు విసిరిన టీఆర్ఎస్ శ్రేణులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాప్రస్థానం యాత్రలో వైఎస్సార్ టీపీ అధినేత షర్మిలకు షాక్ తగిలింది. మాటముచ్చట కార్యక్రమంలో భాగంగా.. బుధవారం తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం గ్రామంలో పర్యటించింది. ఈ క్రమంలో నాగారం గ్రామ టీఆర్ఎస్ నేతలు ఆమెకు వ్యతిరేకంగా.. నినాదాలు చేశారు. అంతేకాకుండా ఆమెపైకి చెప్పులు విసిరారు. దీనితో అక్కడ ఉద్రికత్త నెలకొంది. వెంటనే పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.


Next Story

Most Viewed