కాకతీయ నగర్‌లో చోరీ

by Jakkula.Mamatha |

కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాకతీయ నగర్‌లో ఇంట్లో చోరీ జరిగింది

కాకతీయ నగర్‌లో చోరీ
X

దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాకతీయ నగర్‌లో ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు మూడున్నర తులాల బంగారు గొలుసుతో పాటు 20 తులాల వెండి ఆభరణాలు అపహరించినట్లు దేవునిపల్లి ఎస్ఐ రంజిత్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story