బహదూర్‌గూడలో టెన్షన్ టెన్షన్.. 650 ఎకరాల భూవివాదంపై రైతుల ఆందోళన

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-18 03:05:41  IST  )

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బహదూర్‌గూడలో టెన్షన్ టెన్షన్.. 650 ఎకరాల భూవివాదంపై రైతుల ఆందోళన
X

దిశ, శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో ఉన్న 650 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వానికి రైతులకు మధ్య వివాదం నెలకొంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఆ భూమిని సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని రోజులుగా రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. పరిహారానికి సంబంధించి తమకు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే భూమి స్వాధీనం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున్న యంత్రాలతో భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు హైడ్రా అధికారులతో ఫెన్సింగ్ పనులను ప్రారంభించారు.

Next Story