- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థి మృతి

X
దిశ, ముధోల్: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతిచెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసా కేంద్రంలోని బస్సు డిపో సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీ, స్కూటీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ ప్రైవేట్ స్కూల్ కు చెందిన పదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. మరో విద్యార్థి మృతిచెందాడు. గాయపడ్డ ఇద్దరు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story