- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వీటిని రూ. లక్షలు పెట్టి కొనేందుకు కూడా వెనుకాడరు.. అయినా దొరకవు!
by Dishanational1 |
X
దిశ, వెబ్ డెస్క్: శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇవాళ భద్రాచలంలో రాములోరి కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. అదేవిధంగా ప్రముఖులు కూడా రాములోరి కళ్యాణ మహోత్సవానికి హాజరవుతారు. అయితే, రాములోరి కళ్యాణ మహోత్సవం తర్వాత తలంబ్రాల కోసం భక్తు ఎగబడుతుంటారు. రూ. లక్షలు ఖర్చు చేసి వాటిని పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అయినా కూడా అవి చాలా మందికి దొరకవు. ఎందుకంటే.. రాములోరి కళ్యాణ మహోత్సవంలోని తలంబ్రాలు తమ ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో అంతా మంచి జరుగుతదని, తమ వ్యాపార విషయాల్లో పనులు అంతా సాఫిగా జరుగుతాయని, అదేవిధంగా పెళ్లికాని వారికి కూడా త్వరగా పెళ్లి అవుతదనేది భక్తుల నమ్మకం. అందుకే ఆ తలంబ్రాల కోసం భక్తులు పెద్ద ఎత్తున ఎగబడుతుంటారు.
Next Story