ఛీ ఛీ వీడు మనిషేనా.. అన్ని రోజుల పాటు యువతి శవంతో సెక్స్.. అక్కడ కాల్చుతూ..

by Dishanational2 |
ఛీ ఛీ వీడు మనిషేనా.. అన్ని రోజుల పాటు యువతి శవంతో సెక్స్.. అక్కడ కాల్చుతూ..
X

దిశ, వెబ్ డెస్క్ : మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. మానవత్వం మర్చిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. ఒక ఆడపిల్ల బయటకు వెళ్లిందంటే తాను మళ్లీ తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆ తల్లిదండ్రులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. రోజు రోజుకు ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన శవంతో 15 రోజుల పాటు సెక్స్ చేశాడు ఓ నీచుడు.

వివరాల్లోకి వెళ్లితే.. తల్లిదండ్రులు లేని అమ్మాయిని దారుణంగా పొట్టన పెట్టుకున్నాడు సాయి ప్రకాశ్ అనే వ్యక్తి. ప్రమాదవశత్తూ తండ్రి మరణించాడు, తల్లి కుటుంబపోషణ కోసం వేరే దేశం వెళ్లింది. దీంతో ఓ అమ్మాయి తన అమ్మమ్మ వద్ద గారంబంగా పెరుగుతోంది. తమ్ముడు, అమ్మమ్మతో ఆనందగా గడుపుతున్న 20 ఏళ్ల యువతిపై ఓ దరిద్రుడి కన్ను పడింది. ఎలాగైనా తనను లొంగ దీసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. దీంతో పథకం ప్రకారం అమ్మాయి ఇంట్లోకి చొరబడి.. తనను అత్యాచారం చేశాడు. ఎదపై సిగిరేట్లతో కాల్చుతూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అమ్మాయి మృతి చెందింది. అంతటితో ఆగకుండా యువతి శవాన్ని తన గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లి 15 రోజుల పాటు శృంగారం చేశాడు. మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రాజస్థాన్‌లోని రాంపూర్‌లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed