తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కొమురంభీం కలెక్టర్‌గా కే.హరిత, ఫిషరీస్ డైరెక్టర్‌గా కే.నిఖిల, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా వెంకటేశ్, యాదాద్రి ఆలయ ఈవోగా భవానీ శంకర్‌లకు బాధ్యతలు అప్పగించారు.




Next Story