- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, మంచిర్యాల: జైపూర్ మండలం బెజ్జాల గ్రామంలోని దళిత సామాజిక వర్గానికి చెందిన వేముల శేఖర్, వేముల సుమన్ అనే అన్నదమ్ములపై గ్రామ సర్పంచ్ జైపాల్ గౌడ్ కులాన్ని దూషిస్తూ తమపై తాటి మట్టలతో దాడి చేశారని బాధితులు తెలిపారు. శుక్రవారం రోడ్డుపై వెళ్తున్న అన్నదములపై సర్పంచ్ జైపాల్ గౌడ్ కుట్రపూరితంగా వ్యవహరించి దాడి చేశాడని, వార్డు మెంబర్, గ్రామస్తులు ఆపిన ఆగకుండా తమపై దాడి చేశారంటూ బాధితులు వాపోయారు.
Next Story






