- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జిల్లా జైలును సందర్శించిన ట్రైనీ అధికారులు
by Disha Web Desk 13 |
X
దిశ, కంది: సంగారెడ్డి జిల్లా జైలును తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ అధికారులు శుక్రవారం సందర్శించారు. మొత్తం 32 మంది అధికారుల బృందం సభ్యులు జైల్లో ఖైదీలకు కల్పిస్తున్న సదుపాయాలు ఇతర పనితీరును పరిశీలించారు. అయితే గతంలో సంగారెడ్డి జిల్లా జైలుకు ఉత్తమ జిల్లా జైలు అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రైనీ అధికారులు ఇక్కడికి వచ్చి జైలును సందర్శించిన అనంతరం చాలా బాగుందంటూ.. కితాబు ఇచ్చినట్లు ఇక్కడి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ భరత్ దండ, జైలర్ సంజీవరెడ్డి, డిప్యూటీ జైలర్ గౌతమ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Next Story