- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
యాదాద్రి భక్తులకు RTC గుడ్ న్యూస్..
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహానగర నరసింహ స్వామి భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉప్పల్ నుంచి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సు నడపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మినీ ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజీరెడ్డి, ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ''యాదాద్రిదర్శిని'' పేరుతో నేరుగా కొండపైకి భక్తులను తీసుకెళ్లాడానికి ఆర్టీసీ బస్సులను నడుపనుంది. దీంతో హైదరాబాద్ భక్తులకు ఉపశమనం కలుగుతుంది.
Next Story