- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శరణ్య కుటుంబాన్ని పరామర్శించిన ఆర్ఎస్పీ
by Dishanational1 |
X
దిశ, దంతాలపల్లి: ప్రేమించి మోసపోయానంటూ మండలంలోని పెద్దముప్పారం గ్రాముములో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న శరణ్య కుటుంబాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ప్రేమ పేరుతో మోసాలు చేసేవారిని కఠినంగా శిక్షిస్తే ఇటువంటివి మళ్ళీ పునవృతమ కావడమే కాకుండా మహిళలకు తగిన భద్రత ఉంటుందన్నారు. శరణ్య మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించడమే కాకుండా గడిలా పంచాయతీ పెట్టి విషయన్నీ బయటికి పొక్కకుండా దబాయించిన పెద్దమనుషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి బీఎస్పీ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని మనోధైర్యం కల్పించారు.
Next Story