- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మూగ మహిళపై దారుణం.. ఏపీ నుంచి కరీంనగర్కు తీసుకవచ్చి 40 రోజులు అలా..

X
దిశ, వెబ్డెస్క్ : రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా, దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు. మూగ మహిళను కొందరు వ్యక్తులు బంధించి ఆత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని మచీలిపట్నంకు చెందిన మహిళను కొందరు వ్యక్తులు కరీంనగర్కు తీసుకవచ్చి దారుణానికి ఒడిగట్టారు. మూగ అమ్మాయి అని కూడా చూడకుండా ఓ చీకటి గదిలో బంధించి 40 రోజులు అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తితే.. వంట పనిచేస్తూ ఓ మహిళ జీవనం సాగిస్తుంది. అయితే కొందరు వ్యక్తులు అమ్మాయికి మాయమాటలు చెప్పి తెలంగాణకు తీసుకవచ్చారు. అనంతరం ఆమెను బంధించి చిత్ర హింసలు పెట్టారు. ఈ ఘటన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై విచారించిన కోర్టు త్వరలో తీర్పు వెలువరించనుంది.
Next Story