- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం..

X
దిశ, వెబ్డెస్క్: ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. టాస్ గెలిచిన ముంబై మొదట బౌలింగ్ ఎంచుకోగా.. రాజస్థాన్ బ్యాటింగ్కు దిగింది. రాజస్థాన్లో ఓపెనర్ జోస్ బట్లర్ 68 బంతుల్లో సెంచరీతో మెరవగా.. కెప్టెన్ సంజు శాంసన్(30), హెట్మెయర్(35) రాణించారు. నిర్ణీత 20ఓవర్లకు 8వికెట్లు కోల్పోయి 193పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబైకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(10) మరోసారి నిరాశపరిచాడు. ఇషాన్ కిషన్(54), తెలుగు తేజం తిలక్ వర్మ(61) తప్ప మిగతా బ్యాటర్లు అంతా విఫలం కావడంతో లీగ్లో ముంబై రెండవ ఓటమిని నమోదు చేసింది.
Next Story