- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాహులే పార్టీ చీఫ్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్
by Manoj |

X
న్యూఢిల్లీ: కాంగ్రెస్ భవిష్యత్ చీఫ్పై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ చీఫ్ రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్షుడు అవుతారని చెప్పారు. ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు అవుతారు. గత మూడు దశాబ్దాలుగా గాంధీ కుటుంబం ఒక్కరు కూడా ప్రధాని కానీ, మంత్రిగా కానీ పని చేయలేదు. కాంగ్రెస్ ఐక్యతే గాంధీ కుటుంబానికి ముఖ్యమని అర్థం అవుతుంది అని అన్నారు. రాజకీయాల్లో పక్షపాతం గురించి మాట్లాడటం సులభమేనని చెప్పారు. కొందరు తమ పార్టీని ఓ వర్గానికి సంబంధించిన పార్టీగా చిత్రీకరించారని, కానీ కాంగ్రెస్ దేశ సమగ్రత, ఐక్యతను కొనసాగిస్తుందని తెలిపారు.
Next Story