- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తెలంగాణ ధాన్యం కొనుగోలు పై స్పందించిన రాహుల్ గాంధీ
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్ డెస్క్: టీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ధాన్యం కొనుగోలు విషయం పై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ''తెలంగాణ రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజ కొనాలి. తెలంగాణలో పండిన చివరి గింజ కొనే వరకు, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది.'' అంటూ.. తెలుగులో రాసుకొచ్చారు.
Next Story