- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ సర్కిల్ సూర్యనగర్ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం కాలనీలోని రోడ్లను ఇద్దరు కార్మికులు శుభ్రం చేయం ప్రారంభించారు. అయితే కోట్లాది రపాయలు వెచ్చించి స్వచ్ఛ ఆటోలను తీసుకువచ్చామని చెబుతున్న ప్రభుత్వం ఈ కార్మికులకు ఇవ్వడం మరిచారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి గ్లౌజులు లేకుండా రెండు అట్ట పెట్టెలతో చెత్తను రిక్షాలో వేసుకుంటున్నారు. వాహనం ఏమో గానీ కనీసం గ్లౌజులైనా ఇప్పించాలని కార్మికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
Next Story






