- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తుప్పుపట్టిన రిక్షాలే దిక్కా.. ఇబ్బందులు పడుతున్న పారిశుధ్య కార్మికులు
by Web Desk |
X
దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ సర్కిల్ సూర్యనగర్ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం కాలనీలోని రోడ్లను ఇద్దరు కార్మికులు శుభ్రం చేయం ప్రారంభించారు. అయితే కోట్లాది రపాయలు వెచ్చించి స్వచ్ఛ ఆటోలను తీసుకువచ్చామని చెబుతున్న ప్రభుత్వం ఈ కార్మికులకు ఇవ్వడం మరిచారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి గ్లౌజులు లేకుండా రెండు అట్ట పెట్టెలతో చెత్తను రిక్షాలో వేసుకుంటున్నారు. వాహనం ఏమో గానీ కనీసం గ్లౌజులైనా ఇప్పించాలని కార్మికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
Next Story