- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మందుబాబులకు షాక్.. పోలీసుల కీలక నిర్ణయం
by Disha Web Desk 2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీరామ నవమి పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వైన్సులు, బార్లు మూసివేయాల్సిందిగా ప్రకటన విడుదల చేశారు. దీంతో స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులు మినహా అన్న మద్యం దుకాణాలు రేపు మూత పడనున్నాయి. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి, బ్లాక్లో మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Next Story