- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సింగరేణి ఆస్పత్రిలో ఉద్రిక్తత.. ఏకంగా మార్చురీ తాళం పగలకొట్టడానికి యత్నం..!
by Disha Web Desk 19 |
X
దిశ, గోదావరిఖని: పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏఎల్పీ గనిలో మృతి చెందిన కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆస్పత్రిలో మార్చురీ గది ముందు కార్మిక సంఘాల నాయకులతో పాటు.. మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో బూతు గని వద్దకు వెళ్లి ధర్నా చేయడానికి మార్చురీ తాళం పగలకొట్టడానికి మృతుని బంధువులు వెళ్లగా.. స్థానిక పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ క్రమంలోనే పోలీసులకు మృతిని బంధువులకు మధ్య తోపులాట జరిగింది. యాజమాన్యం దిగి రాకపోవడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story