- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Telangana: అధికార పార్టీ ఎంపీటిసీలకే ఆ నిధులా..?
by Disha Web Desk 13 |
X
దిశ, రామడుగు: కేంద్ర ప్రభుత్వం ఎంపీటీసీలకు ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులను కేటాయించినప్పటికీ.. స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అధికార పార్టీ ఎంపీటీసీలకే నిధులు కేటాయిస్తున్నారని ప్రతిపక్ష ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష ఎంపీటీసీల పట్ల ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ.. రామడుగు మండలంలోని శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష ఎంపీటీసీలు ప్లకార్డులతో పోడియం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ.. గ్రామాల్లో వాగ్దానాలు ఇచ్చి, ఇప్పుడు పనులు చేయకపోవడంతో ప్రజల నుంచి మాకు వ్యతిరేకత వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఈ విషయంపై దృష్టి సారించి తమకు నిధులు కేటాయించాలని చెప్పి, సభను బహిష్కరించారు.
Next Story