- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, బయ్యారం: ‘దిశ’ కథనాలకు పోలీస్ అధికారులు స్పందించారు. గత నెల 9,12వ తేదీన మినీ బ్యాంకుల మెగా దోపిడీ, ఏజెన్సీ గ్రామాల్లో రూపాయలు కోట్లల్లో దందా, అమాయకుల ఖాతాలకు కన్నం, బయోమెట్రిక్ వేలిముద్రలతో మాయాజాలం, రామచంద్రాపురంలో వెలుగు చూసిన నిర్వాహకుడి అక్రమ లావాదేవీలు, ఖాతాదారుల ఆందోళన, పట్టించుకోని అధికారులు, పెనీయర్ యాప్ పేరుతో మనీ దోపిడీ వెలుగులోకి విస్తుపోయే నిజాలు, నిరక్షరాస్యులను టార్గెట్ చేసుకొని పేనియర్ యాప్ ఐడితో డబ్బులు కాజేసిన నిర్వాహకుడు అనే ‘దిశ’ వార్తకు, వెబ్సైట్ కథనం పై ఎట్టకేలకు పోలీస్ అధికారులు స్పందించారు. ఈ క్రమంలో యాప్ బారిన పడిన ఫిర్యాదుదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదుపై గురువారం ఎస్ఐ ప్రశాంత్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తునట్లు సీఐ రవీందర్ తెలిపారు.
Next Story






