- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా కలెక్టర్, ఎస్పీకి జాతీయ ఎస్సీ కమిషన్ రిమైండర్ నోటీసు
by Ratna Kumari |
కాటారం మండలానికి చెందిన రామిల్ల రాజబాపు ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి అప్పటి కాటారం ఎస్సై ఆకుల శ్రీనివాస్పై ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను కోరుతూ జాతీయ ఎస్సీ కమిషన్ రెండోసారి రిమైండర్ నోటీసు జారీ చేసినట్లు ఫిర్యాదుదారుడు రామిల్ల రాజబాపు తెలిపారు.

X
దిశ, కాటారం : కాటారం మండలానికి చెందిన రామిల్ల రాజబాపు ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి అప్పటి కాటారం ఎస్సై ఆకుల శ్రీనివాస్పై ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను కోరుతూ జాతీయ ఎస్సీ కమిషన్ రెండోసారి రిమైండర్ నోటీసు జారీ చేసినట్లు ఫిర్యాదుదారుడు రామిల్ల రాజబాపు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ, భూపాలపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఈ-మెయిల్ ద్వారా రిమైండర్ నోటీసు పంపినట్లు ఆయన వెల్లడించారు. తాను చేసిన ఫిర్యాదుపై సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించినట్లు రామిల్ల రాజబాపు పేర్కొన్నారు.
Next Story






