క్యారెక్టర్ మార్చేసిన నాగ చైతన్య.. సోషల్ మీడియాలో పిక్ వైరల్

by Disha Web |
క్యారెక్టర్ మార్చేసిన నాగ చైతన్య.. సోషల్ మీడియాలో పిక్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నాగ చైతన్య ప్రస్తుతం 'దూత' అనే తన తొలి వెబ్ సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానిలో షూటింగ్‌కు సంబంధించిని ఫొటోలను చై, దర్శకుడు విక్రమ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత దీనిపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా చైయ్ తన సహ నటులతో కలిసి తీసుకున్న కొత్త ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫొటోలో చైయ్ డిఫరెంట్‌లుక్‌లో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. తను క్లీన్ షేవి‌గ్‌తో, ఫార్మల్స్‌లో చాలా స్మార్ట్‌గా కనిపించాడు. దీంతో ఈ వెబ్ సిరీస్‌లో చైయ్‌ క్యారెక్టర్ గరించి సర్వత్ర చర్చనీయంశంగా మారింది. ఈ చిత్రంలో అతని నటన ఇదివరకులా కాకుండా పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుందని టాక్. ఈ ఫొటోలో చైయ్‌తో పాటు పార్వతి తిరువోతు, దర్శకుడు విక్రమ్ కుమార్ అలాగే ప్రియా భవాని ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ హారర్ థ్రిల్లర్‌గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో పార్వతి, ప్రియ కథానాయికలుగా ఎంపికైనట్లు సమాచారం. ప్రస్తుతం దూత షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

Next Story

Most Viewed