- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అలాంటి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్సీ యాదవ రెడ్డి
by Disha Web Desk 19 |
X
దిశ, ప్రజ్ఞాపూర్: మన ఊరు- మనబడి కార్యక్రమంలోని 12 అంశాలతో పాటు గ్రామీణ యువతకు అవకాశం ఇస్తూ 13అంశాన్ని చేర్చాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి శాసనమండలి సమావేశాల్లో పేర్కొన్నారు. మండలి సమావేశాల్లో తొలిసారిగా ఆయన మాట్లాడుతూ.. ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో గ్రామీణ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ క్రమంలోనే విద్యుత్, వైద్యం, మంచినీరు తదితర సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా.. గ్రామాలలో అనేక మంది ఆటలలో, సాంస్కృతిక కళల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారని ప్రతిభావంతులైన వారికి ప్రాధాన్యత ఇస్తూ అవకాశాలు కల్పించాలని సూచించారు.
Next Story