- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మరిన్ని నిధులు మంజూరు చేయండి.. కేటీఆర్ను కోరిన సైదిరెడ్డి
by Disha Web Desk 2 |
X
దిశ, నేరేడుచర్ల: హుజూర్నగర్ నియోజకవర్గం అభివృద్ధికి మరికొన్ని నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సోమవారం మంత్రి కేటీఆర్ను కోరారు. హైదరాబాద్లోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కోరారు. దీనికి మంత్రి కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అలాగే, మేళ్లచెరువు మండల కేంద్రంలోని శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ఎడ్లపందాలు, కబడ్డీ పోటీల వీడియోలు, ఫొటోలు కేటీఆర్కు చూపించారు.
Next Story