- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జవాన్ను హత్య చేసిన మావోయిస్ట్లు
by Dishafeatures2 |
X
దిశ, భద్రాచలం : ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఒక జవాన్ను హత్య చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బోదరాస్ గ్రామానికి చెందిన ఓ జవాన్ జాతరకు హాజరై వెళుతుండగా మార్గమధ్యలో మావోయిస్టులు అతని పట్టుకొని హత్య చేసినట్లు తెలిసింది. మృతదేహం వద్ద కరపత్రాలు మావోయిస్టులు వదిలి వెళ్లారు. కుకనార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Next Story