- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భవనంపై నుండి పడి వ్యక్తి మృతి
by Dishafeatures2 |
X
దిశ, కొల్చారం : కొల్చారం మండలం అప్పాజీ పల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి పైపుతో నీళ్ళు పడుతుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డ వ్యక్తి మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామానికి చెందిన మృతుడు కన్నెబోయిన సత్తయ్య(52) గ్రామంలో నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నాడు. ఉదయం ఇంటి గోడలకు నీటిని పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి భవనం పై నుండి కింద పడ్డాడు. ప్రమాదంలో సత్తయ్య తలకు, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలు కావడంతో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మృతుని భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Next Story