- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దారుణం.. ప్రాణం తీసిన మద్యం మత్తు..
by Disha Web Desk 19 |
X
దిశ, ముషీరాబాద్: మద్యానికి బానిసై.. కుటుంబ సభ్యులతో తరచూ గొడవల కారణంగా మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కవాడిగూడ డివిజన్ ఎన్టీఆర్ స్టేడియం భీమా మైదానం బస్తీలో నివసించే వి. సాయి కుమార్ ( 28 ) వృత్తిరీత్యా వెల్డింగ్ పని చేస్తుండేవాడు. మద్యానికి బానిసైన సాయి కుమార్కు తరచూ భార్యతో గొడవలు జరిగేవి. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమినించిన కుటుంబ సభ్యులు గాంధీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
Next Story