- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అక్రమంగా వాటిని తరలిస్తూ.. దొరికిపోయాడు
by Disha Web Desk 13 |
X
దిశ, చెన్నారావుపేట: మండలంలోని లింగాపురం గ్రామం నుండి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్ఐ మహేందర్ శుక్రవారం తెలిపారు. నెక్కొండ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కట్కూరి కొండల్ రెడ్డి అనే వ్యక్తి లింగాపురం నుండి 45 క్వింటాల రేషన్ బియ్యం ట్రక్టర్ ద్వారా అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్నారు. దీంతో వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Next Story