- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telugu News > అనారోగ్యంతో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు రవీందర్రెడ్డిని పరామర్శించిన కొప్పుల మహేష్రెడ్డి
అనారోగ్యంతో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు రవీందర్రెడ్డిని పరామర్శించిన కొప్పుల మహేష్రెడ్డి
by Ratna Kumari |
మండలంలోని నంచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

X
దిశ, మహమ్మదాబాద్ : మండలంలోని నంచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కొప్పుల మహేష్రెడ్డి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యుల సూచనలు పాటిస్తూ తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, గోపాల్రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గోపాల్, వెంకటయ్య, తిరుమలరెడ్డి, కిరణ్కుమార్రెడ్డి, రాజ్, వెంకటేష్, సాయి, ఆంజనేయులు, దస్తయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






