స్వగ్రామానికి కందికొండ పార్ధీవ దేహం..

by Dishanational2 |
స్వగ్రామానికి కందికొండ పార్ధీవ దేహం..
X

దిశ, నర్సంపేట : సినీ రచయిత డా. కందికొండ యాదగిరి పార్ధీవదేహాన్ని అతని స్వగ్రామమైన నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామానికి తీసుకురానున్నారు. ఫిల్మ్ ఛాంబర్ నుండి కొద్ది సేపట్లో బయలుదేరనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు నర్సంపేటకు ఆయన పార్థీవదేహం చేరుకోనున్నట్లు సమాచారం. కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు వారి స్వగ్రామమైన నాగుర్లపల్లిలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయనున్నారు.

Next Story

Most Viewed