- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
స్వగ్రామానికి కందికొండ పార్ధీవ దేహం..
by Dishanational2 |
X
దిశ, నర్సంపేట : సినీ రచయిత డా. కందికొండ యాదగిరి పార్ధీవదేహాన్ని అతని స్వగ్రామమైన నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామానికి తీసుకురానున్నారు. ఫిల్మ్ ఛాంబర్ నుండి కొద్ది సేపట్లో బయలుదేరనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు నర్సంపేటకు ఆయన పార్థీవదేహం చేరుకోనున్నట్లు సమాచారం. కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు వారి స్వగ్రామమైన నాగుర్లపల్లిలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయనున్నారు.
Next Story