- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Yadadri: ఆంక్షలు ఎత్తేయాలంటూ జర్నలిస్టుల ఆందోళన.. అరెస్ట్లు చేయించిన ఆలయ ఈవో
by Dishafeatures2 |
X
దిశ, యాదాద్రి: యాదాద్రిలో మీడియాపై ఆంక్షలు విధించారు. వాటిని ఎత్తేయాలంటూ జర్నలిస్టులు ఘాట్ రోడ్డు వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. వారిపై యాదాద్రి ఆలయ ఈవో తన అధికార బలం చూపారు. ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను పోలీసుల చేత అరెస్ట్ చేపించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల అరెస్టులపై పీఎస్ ఎదుట మీడియా వారు నిరసన తెలిపారు. వీరి నిరసనకు అన్ని పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. అంతేకాకుండా టీఎర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం నేతలు నిరసనలో పాలుపంచుకున్నారు.
Next Story