- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహేతర సంబంధం.. తల్లిని తండ్రే చంపేశాడని తెలిసిన పిల్లలు ఏం చేశారంటే?
by Gantepaka Srikanth |
కృష్ణాజిల్లా పెనమలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్డెస్క్: కృష్ణాజిల్లా(Krishna District) పెనమలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి(Extramarital Affair) అడ్డు వస్తోందని ప్రియురాలు ఝాన్సీతో కలిసి భార్య దేవిని భర్త ప్రసాద్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన గతేడాది మే 19వ తేదీన జరిగింది. అయితే.. ఇన్నిరోజులు భార్యది సహజ మరణంగా బంధువులు, గ్రామస్తులను ప్రసాద్ నమ్మిస్తూ వచ్చాడు. తాజాగా ఫోన్లో కాల్ రికార్డింగ్స్ విని పిల్లలు షాక్ అయ్యారు. తండ్రే.. తల్లిని చంపేశాడనే విషయం తెలిసి ఆ పిల్లలు జీర్ణించుకోలేకపోయారు. స్వయంగా కుమారుడే తండ్రి ప్రసాద్పై పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రసాద్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






