లింబాద్రిగుట్ట దర్శనానికి హైకోర్టు న్యాయమూర్తులు

by Jakkula.Mamatha |

ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు హైకోర్టు న్యాయమూర్తులు తంగిరాల మాధవీ దేవి, అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌తో పాటు జిల్లా జడ్జి భరత లక్ష్మి లింబాద్రిగుట్టకు చేరుకున్నారు.

లింబాద్రిగుట్ట దర్శనానికి హైకోర్టు న్యాయమూర్తులు
X

దిశ, భీంగల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు హైకోర్టు న్యాయమూర్తులు తంగిరాల మాధవీ దేవి, అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌తో పాటు జిల్లా జడ్జి భరత లక్ష్మి లింబాద్రిగుట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భీంగల్ పట్టణంలో కోర్టు భవనాన్ని ప్రారంభించనున్నారు.

Next Story