ఆర్చరీలో ఖమ్మం వాసికి బంగారు పతకం!

by Web Desk |
ఆర్చరీలో ఖమ్మం వాసికి బంగారు పతకం!
X

దిశ, ఖమ్మం కల్చరల్: పంజాబ్ లో జరుగుతున్న ఆలిండియా యూనివర్సిటీ ఆర్చరీ పోటీల్లో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న ఖమ్మం డిగ్రీ కాలేజీ విద్యార్థి లక్ష్మణ్.. మిక్సుడ్ లో కాకతీయ యూనివర్సిటీ నుంచి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ ను కళాశాల ప్రిన్సిపాల్ జాకీరూల్ల, పీడీ వెంకన్న లు అభినందించారు.



Next Story

Most Viewed