- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అన్ని పార్టీలు అదే చేశాయి.. గులాం నబీ అజాద్ సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్లో ఏమి జరిగిన పాకిస్తాన్తో పాటు ఉగ్రవాదానిదే బాధ్యత అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు కూడా మత, కుల ప్రతిపాదికన ప్రజలను విడదీశారని తెలిపారు. మహాత్మ గాంధీ అతిపెద్ద హిందువు, లౌకికవాది అని నేను నమ్ముతున్నాను. జమ్ముకశ్మీర్లో ఏమి జరిగిన పాకిస్తాన్, ఉగ్రవాదానిదే బాధ్యత. అది హిందువులను. కశ్మీరీ పండిట్లను, కశ్మీరీ ముస్లింలను, డోగ్రాలను ప్రభావితం చేసింది అని అన్నారు. రాజకీయ పార్టీలన్ని కుల, మతం పేరిట విభజనకు కారణమయ్యాయని తెలిపారు. నేను నా పార్టీతో సహా దేనిని విడిచిపెట్టను. పౌర సమాజం కలిసికట్టుగా ఉండాలి అని అన్నారు. కాగా, ప్రస్తుతం కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ప్రముఖ రాజకీయ నేతలు స్పందిస్తున్న నేపథ్యంలో గులాం నబీ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.