- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
by GSrikanth |
దిశ, రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని అర్జీ-3 పరిధిలోని ALP గనిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని అర్జీ-3 పరిధిలోని ALP గనిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సింగరేణిలోని ఏఎల్పీలోని 85వ లెవల్ వద్ద రూప్ బోల్ట్ చేస్తూ.. కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులతో పాటు ఓ అసిస్టెంట్ మేనేజర్ స్థాయి అధికారి సైతం మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కార్మికులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






