- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కరెన్సీ ప్రెస్ ప్రాంగణంలో భారీ అగ్ని ప్రమాదం.. 3 గంటల తర్వాత..
by Javid Pasha |

X
దిశ, వెబ్డెస్క్: మన దేశంలో కరెన్సీని ముద్రించే ప్రాంతాల్లో నాసిక్ కూడా ఒకటి. అయితే గురువారం నాసిక్ కరెన్సీ ప్రెస్ భవన ప్రాంగణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అధికారులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందిని అలర్ట్ చేశారు. దాంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేసింది. ఎనిమిది మంది సిబ్బంది దాదాపు 3 గంటల పాటు శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. అధికారులు తెలిపిన దాని ప్రకారం.. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. అయితే స్క్రాప్ మెటీరియల్, సిరా ట్యాంక్ ప్రదేశంలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.
Next Story