- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ- సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల పొడిగింపు
by Vinod kumar |
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా - Extension of Visakhapatnam-Secunderabad special trains

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ట్రైన్ నంబర్స్ 08579, 08580, 08585, 08586 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే వారాంతపు ప్రత్యేక రైళ్లను ఈ నెల 6 నుంచి జూన్ 1 వరకు నడపనున్నారు.
Next Story






